Ticker

6/recent/ticker-posts

AP Today Covid19 Health Bulletin 14/06/21

నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు:

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) o 87,756 సాంపిల్స్ ని పరీక్షించగా 4,549 మంది కోవిడ్ 19 పాజిటివ్ గానిర్ధారింపబడ్డారు.

* కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఎనిమిది, పశ్చిమ గోదావరి లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.

• గడచిన 24 గంటల్లో 10,114 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు • నేటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

Post a Comment

0 Comments