Ticker

6/recent/ticker-posts

AP TODAY COVID19 HEALTH BULLETIN 15/06/21

నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు:

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) o 96,153 సాంపిల్స్ ని పరీక్షించగా 5,741 మంది కోవిడ్ 19 పాజిటివ్ గానిర్ధారింపబడ్డారు.

" కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, వైఎస్ఆర్ కడప లో నలుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

• గడచిన 24 గంటల్లో 10,567 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered)ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

Post a Comment

0 Comments