Ticker

6/recent/ticker-posts

AP Today Covid19 Health Bulletin 16/06/21

నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు:

రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,01,544 సాంపిల్స్ ని పరీక్షించగా 6,617 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా
నిర్దారింపబడ్డారు.

* కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది, గుంటూరు లో తొమ్మిది, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, విశాఖపట్నం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు మరియు విజయనగరం లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 10,228 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 2,07,36,435 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

Post a Comment

0 Comments